Article Search

 కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము

 

విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.

కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం

 

అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.

కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ

 

ఆత్ర ఉవాచ :  అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది.  అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు.

కార్తీక సోమవారం విశిష్టత?

 

కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....

కార్తీక పురాణము - ఏడవరోజు పారాయణం

 

రాజా! ఎంత చెపినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవీ, చేయకపోవడం వలన పాపం కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన  బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను.

 

 

కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము

 

శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి  విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.

ధనత్రయోదశి కథ:

 

పూర్వం హిమ అనే రాజుకి ఒక్కడే సంతానం. ఆ బాలుడు క్షత్రియుడు కనుక కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు. యువరాజు జాతకరీత్యా వివాహం అయిన నాలుగవ రోజున మరణిస్తాడు అని పురోహితులు తెలిపారు. అయినా ఒక రాకుమారి అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. వారిరివురికీ వివాహం జరిగిన నాలుగవ రోజున రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి రాకుమారిడి ఇంటిముందు బంగారు ఆభరణాలను రాశిగా పోసి, దీపాలను వెలిగిస్తుంది.

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం – ‘శమీపూజ’ కథ

 

దేవి అంటే ఒక దేవతాశక్తి. సర్వశక్తిమంతమైన ఈ దేవీ ఆరాధన తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, అంబ లేదా జగదంబగా, విశ్వానికి మాత;అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లిగా; సర్వమంగళ, అందరికీ  మంచి చేకూర్చే తల్లిగా; భైరవిగా; చంద్రిక లేదా చండిగా;  లలితగా;  భవానిగా;  మూకాంబికగా, ఈ తొమ్మిది రూపాలలో పూజించటం.

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి? 

 

 హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. 

 

వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం

 

సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి వంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది.

 

Significance of Hanuman Jayanti

Hanuman Jayanti is celebrated as birth of Hanuman, According to Hindu calendar Hanuman Jayanti is celebrated in the month of  Chaitra. Hanuman is the son of Kasari and the mother is Anjana Devi. Hanuman is known for his great strength, power and above all he is the great devotee of Lord Rama. Lord Hanuman is famous among his devotees

Ugadi

Ugadi is the one of the most important festival of the telugu speaking people all over the world. The name “Ugadi” came from Yuga + Aadi which means beginning of a new year. The main theme of Ugadi is leaving past behind and starting afresh with postive expectations. 

శివరాత్రి : -"శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి'' వీరిద్దరి కలయికే "శివరాత్రి''. వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికికంతటికీ పర్వదినం అయింది.

Makara Sankranthi is the harvest festival,which is all about doing things together as a family.
This festival is celebrated in various places of India.

The first day is celebrated as Bhogi festival in honor of Lord Indra, the supreme ruler of clouds that give rains.While the traditional Indian Calendar is based on lunar positions, Sankranti is a solar event. So while dates of all Hindu festivals keep changing as per the Gregorian Calendar, the date of Makar Sankranti remains constant over a long term.It is celebrated for 4 days.

Showing 43 to 56 of 56 (4 Pages)