Devotional Articles

Legend Of Lord  Muruga  After The  Killing Of Demon  Surapadman
IntroductionMost of us would be aware about the details of Lord Muruga only till the time of his killing of the Demon Surapadman. We knew that Lord Muruga has married Ma Valli and Ma Devasena, and both of them were become his beloved consorts. Apart from the war waged with the demon Surapadman, Lord Muruga has encountered several battles with Demons for the sake of the Devas. Once when the Devas tried to attack the great Prahalada, the demon king, he was also headed the army of the demons and fought bravely with the Devas. But in course of time, for helping the Devas, Lord Muruga has ..
ఈ పూజ ల పరమార్థం ఏమిటి..?????
 పూజ ,అర్చన ,జపం.స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షంతలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ప్రసాదం ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన....పూజ-పరమార్థాలు:పూజ -->⏩ పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.అర్చన-->⏩ అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.జపం-->⏩ అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.స్తోత్రం-->⏩ నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.ధ్యానం-->⏩ ఇం..
 విష్ణునారాయణ ఆలయం చెంగు.
నేపాల్ దేశమందు భక్తపూర్ తాలూకాలో మనోహరనదీ తీరాన డోలగిరిపై చంపక వృక్షాల వనంలో నిర్మించిన 400 సంవత్సరాలనాటి అతి ప్రాచీన ఆలయమిది . రాగిరేకుల వాలు పైకప్పు, రెండంచెలుగా శిఖరము, నాలుగు వాకిళ్ళకు అందమైన శిలాతోరణాలతో , శ్రీ మహావిష్ణువు రూపం స్తంభాలపై శంఖు, చక్ర, గదా, పద్మములు ధరించిన రూపములు గర్భాలయమున విశ్వరూప విష్ణువుగా  లక్ష్మీదేవితో చక్కని విగ్రహములు కలవు.ఆలయనిర్మాణమునకు భిన్నకథనాలుకలవు .కాశ్మీరరాజు తన కుమార్తె చంపకను భక్తపూర్  యువరాజు తో వివాహానంతరం ఆమె పేరున ఈ ఆలయము నిర్మించ బడిన దందురు.చంగుడను మల్లుడు ప్రాంజలుడను వానిని మల్లయుద్ధములో ఓడించుటచే వాని పేరు మీద ఈ ఆలయం నిర్మించారందురు .మరొ..
THE ESSENCE OF SRI VINAYAKA PURANA
IntroductionThe Vinayaka Purana is a Sanskrit text that describes the features of Lord Vinayaka, who is also known as Ganesha, Ganapathy, Gajanan and by various other names.  It is an important Purana, and it includes the miracles performed by Lord Vinayaka. This famous text was written by Vyasa, who is also known as Veda Vyasa, and he lived during the previous Dwapara Yuga. The Vinayaka Purana is considered as a very holy text by the Ganapatyas, who consider Lord Ganapathy as their main god, and they believes Lord Vinayaka controls the entire un..
ARUPADAIVELAPPA
INTRODUCTIONArupadaivelappa was a wonderful poem which was written in praise of Lord Arumugan by Sri Balamuruganadimai Swamigal during 19th Century AD. This marvellous poem contains 12 praises of Lord Murugan. Since these poem was written in a simple and in an easily understandable form, Lord Murugan devotees can easily recite it, by adopting it as a daily practice.The precious 12 praises of Lord Arumugan are as follows:- I praise the Lord of six abodes, who contains excellent features, who was born on the Saravana Poigai Pond, who was brought up by the Karthigai star goddesses,..
Exciting things about  Sri Ramachandra Swamy in Bhadrachalam
భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం అలానే ఎందుకు ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భద్రుడు అనే ఋషి రాముడిని చూసి ఒక వరం అడిగాడు. అసలు భద్రుడు ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.రత్నుడుభద్రుడుఇద్దరూ విష్ణు భక్త్తులు.,,ముక్తి పొంది పర్వతాలు గా మారారురత్నుడు అన్నవరం లో రత్నగిరిగా , భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి. దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి త..
SRI GOVINDARAJA PERUMAL TEMPLE, TIRUPATI
INTRODUCTIONSri Govindarajaswamy Temple is an ancient temple dedicated to Lord Govindaraja, who is considered to be the elder brother of Lord Venkateswara, and he is worshipped similar to Lord Ventakeswara by the devotees, and this marvellous temple is situated in Tirupati, Andhra Pradesh. The temple was built during 11th century AD and it was consecrated by the great Vaishnavite Saint Sri Ramanujacharya. The temple is one of the biggest Temple in Tirupati, and it is considered as the most popular temple similar to Sri Venkateswara Temple, Tirumala. At prese..
AMUDHAVANI
INTRODUCTIONRavidas(1450-1520) was a Hindu Saint, famous poet and a spiritual guru who was worshipped in North India. He was born in a village near Varanasi, and he was born in a family who were considered as untouchables. It is believed that Ravidas was one of the disciples of the great saint Sri Ramananda.Sant Ravidas has written some Holy Spiritual Texts, and amongst that, his “AMUDHAVANI” is considered as a great classical work, and it is still praised for its valuable contents.Some of the excerpts from the text, “AMUDHAVANI” are as follows:Oh..
ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి
ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని ,  భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశ..
వైకుంఠ ఏకాదశి , ముక్కోటి దేవతలు ఎవరు
వైకుంఠ ఏకాదశి అను పండుగ పేరు రెండు పదాల కలియిక. వైకుంఠ , ఏకాదశి అను రెండు వేర్వేరు పదాలు. వైకుంఠం అనునది మన పురాణాల లో మహావిష్ణువు యొక్క నివాస స్థలముగా వర్ణించినారు. ఇక ఏకాదశి.  మనకు సంవత్సరానికి 24 ఏకాదశి లు వస్తాయి. పుష్య మాసం శుద్ద ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. మన వాడుక కాలెండర్ ప్రకారం నేడు 2-1-2023 న ముక్కోటి / వైకుంఠ ఏకాదశి.  మన పురాణాలలో ముక్కోటి ఏకాదశినాడు వైకుంఠ ద్వారాలు తెరువ బడుతాయి అని అంటారు. అందుకు వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువును , విష్ణు స్థానాన్ని కూడా సూచిస్తుంది.  చాక్చుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి  అవతర..
కాశీయాత్ర -  కాలభైరవుడు
కాశీయాత్రకు కాలభైరవుని అనుమతి కావలి. అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి., లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు.అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటివాడు. అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు. సాధారణముగా అందరు కాశీలో శివుడిని దర్శించుకొని వస్తారు.అలాకాకుండా కాశీలోని కాలభైరవ ఆలయము, అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ యాత్ర పరి పూర్ణమవుతుంది.త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న సందేహము వారికి వచ్చింది. సందేహ నివృత్తి కోసము వేదాలను ఆశ్రయిస్తే వేదాలు మహేశ్వరుడే గొప్ప వాడని తేల్చి చ..
Facts About Lord Ayyappa
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపరరక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమఃపద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:మన హిందూ ధర్మ సంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియిం..
ఓం విఘ్నరాజాయ నమః.
అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామాప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి.. దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి  అడిగినప్పుడు "హేరంబోపనిషత్‌" ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు.  పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది.చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు. తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు..
గ్రహాలు వాటి అనుగ్రహం పొందడానికి
జాతక రీత్యా ఏ గ్రహం అనుగ్రహం కావాలో ఆగ్రహనికి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన, అర్చన చేయడం ఉత్తమమైన పద్ధతి. ఇది దేవాలయంలో ఉండే నవగ్రహా మండపం లో చేయాలి,  వీలుకాని వారు ఏ దేవతాస్వరూపమునకు దీపారాధన చేస్తే ఏ గ్రహం అనుగ్రహం ఇస్తుందో  తాళపత్ర గ్రంధాలలో వివరించబడింది, సూర్యగ్రహ అనుగ్రహం కి శివాలయంలో లేదా మీ గృహంలో శివుని చిత్రపటం ముందు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన, సంపూర్ణ ఆరోగ్యం, సంగం లో గౌరవం, తండ్రి అనుకూలత, రాజకీయం, ప్రభుత్వ ఉద్యోగం, వంటి శుభ ఫలితాలు రవిగ్రహ అనుగ్రహం వలన కలుగుతాయి. చంద్ర గ్రహం అనుగ్రహానికి పార్వతి దేవి చిత్రపటం, లేదా లక్ష్మీదేవి ముందు దీపారాధ..
Showing 491 to 504 of 1861 (133 Pages)