Article Search
																													ధర్మరాజు దుర్గాస్తుతిపాండవుల వనవాసము పూర్తయి అజ్ఞాత వాసము చేయడానికి విరాటనగరం పొలిమేర
చేరారు. ధర్మ రాజు ఆయుధాలను శమీ వృక్షముపైన భద్రపరచమని తమ్ములకు సూచించాడు. అజ్ఞాత
వాసం విజయవంతంగా పూర్తిచేసి తమ రాజ్యాన్ని తిరిగి పొందేలా వరమీయమని దుర్గాదేవిని స్తుతించాడు
ధర్మరాజు.పశు ప్రవృత్తిని రూపుమాపి ధర్మ స్థాపన చేయుటకు ఈ విశ్వం లో సనాతన
స్త్రీ శక్తి మూర్తి అయిన దుర్గాదేవి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సోదరులు, ద్రౌపది
ముకుళిత హస్తాలతో ధర్మరాజును అనుసరించగా దుర్గామాతను ఈవిధంగా స్తుతించారు.చతుర్భుజే చతుర్వక్రేపీనశ్రోణి పయోధరే|మయూర పింఛవలయే కేయూరాఙ్గద ధారిణి||భాసిదేవి యథా పద్మానారాయణ పరిగ్రహః||స్వరూపం బ్..
																	
							Showing 1 to 1 of 1 (1 Pages)
  


 


