Article Search

పూరీ - శ్రీ జగన్నాథ దేవాలయం
పూరీ - శ్రీ జగన్నాథ దేవాలయంభారతదేశంలోని నాలుగు ధామ్లలో (తీర్థయాత్రలు) ఒకటిగా పరిగణించబడే పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం, ఒడిషా రాష్ట్రంలోని పురాతన నగరం పూరీలో ఉంది. భగవంతుడు జగన్నాథుడికి అంకితం చేయబడింది - విశ్వానికి ప్రభువు, విష్ణువు యొక్క ఒక రూపం, ఈ పురాతన ఆలయం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది.  ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవం సందర్భంగా ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.కళింగ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన ఆలయంతో పాటు, అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ పవిత్ర క్షేత్రంలో ప్రధాన దేవతలు జగన్నాథుడు, అతని సోదరుడు ..
Puri Jagantha Temple
బంగారు ఆభరణాలతో పూరి జగన్నాథుని దర్శనం - సునా బేషా (సోనా వేష)సునా బేషా  ఏకాదశి తిథిలో జరిగే ఆచారం. దశమి నాటికి ప్రదాన ఆలయంకు చేరుకున్న రథంలో ఉన్న దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు దీనినే సునా బేషా అంటారు.దీనిని రాజధీరాజ భేషా లేదా రాజా బేషా అని కూడా అంటారు. 1430 సంవత్సరంలో ఈ 'సునా బేషా' ను రాజు కపిలేంద్ర దేబ్ పాలనలో ప్రవేశపెట్టబడిందని చరిత్ర చెబుతోంది. దేవతలు దాదాపు మూడు క్వింటాళ్ల బరువున్న మెరిసే బంగారు ఆభరణాలను ధరిస్తారు. ఈ ఆభరణాలను శ్రీమందిర్ ఖజానా వద్ద భధ్రపరుస్తారు. దీనిని రత్న భండార్ అని పిలుస్తారు.సాంప్రదాయం ప్రకారం, సేవకులు రత్న భండార్ నుండి బంగారు మర..
పూరి జగన్నాథుడు
పూరి జగన్నాథుడుఈ క్షేత్రానికి సంబంధించిన కథను పూరీలో నీలమాధవుని (= విష్ణువు) మందిరం నిర్మించాలని ఇంద్రద్యుమ్నుడనే రాజు అనుకొన్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన సంకల్పం నెరవేరాలన్న పట్టుదలతో సముద్రపు తీరములో ప్రాయోపవేశము (= పస్తులతో ప్రాణమును విడిచిపెట్టడమనే వ్రతము) చేసాడు. అతని దీక్షకు సంతసించి నీలమాధవుడు అశ్వమేధ యాగం చేయమని సందేశము ఇచ్చాడు. ఆ యాగపు పూర్ణాహుతి వేళ సముద్రం నుంచి ఒడ్డుకు ఒక దారువు (కొయ్య దుంగ) చేరుతుందని చెప్పాడు. ఆ దారువుతో విగ్రహాన్ని చేయమని చెబుతాడు. అలా ఏర్పడిందే జగన్నాథుని కొయ్య బొమ్మ.జగన్నాథుడు వెలిసిన ప్రదేశం కాబట్టి మొదట ఇది జగన్నాథపురిగా పేరు వచ్చింది. క్రమం..
Puri Jagannath  Ratha  Yatra
The Ratha Yatra of Puri, also popularly known as the Ratha Jatra ('chariot festival') and this festival is considered to be the oldest and largest Hindu chariot festival celebrated annually, on the month of Ashadh (June–July). The festival is held at the city of Puri, in the state of Odisha, and it is associated with the Lord Jagannath (a form of  Krishna. During the festival, three deities (Jagannath, his brother Balabhadra and sister Subhadra) are drawn by numerous devotees in three massive, w..
Jagannath Rath Yatra 2023
ఈ రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర. జగన్నాథుని ధ్యానించుకోడానికి అనువైన శ్రీ జగన్నాథ పంచకము -:: జగన్నాథ పంచకమ్ ::-రక్తాంభోరుహదర్పభంజన మహాసౌందర్యనేత్రద్వయంముక్తాహారవిలంబి హేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ ।వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితంపార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ॥ 1॥ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతింవిశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయమ్ ।దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయంవందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ ॥ 2॥ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననంరాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్యవారాంనిధిమ్ ।భక్తానాం సకలార్తినాశనకరం చింతార్థిచింతామణింవందే శ్ర..
Jagannath Puri Rath Yatra will commence on June 20
జూన్ 20 న పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా..పూరీ జగన్నాథ స్వామి ఆలయం. ఒడిషాపూరీ జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.                                                      ..
Showing 1 to 6 of 6 (1 Pages)