Article Search

Ram  Sevikas
INTRODUCTIONThe Ram Sevikas are the female devotees of Lord Rama, who consider Lord Rama as everything for them. They have dedicated their entire life towards praising him, thinking about him and worshipping him whole heartedly.  During the Treta Yuga, The female divine attendants of Lord Rama were blessed by him, to be born as Ram Sevikas in this Kali Yuga! After being born in Ayodhya, as Ram Sevikas, they remain in the thoughts of Lord Rama for most of the time, and they used to spend their time cheerfully.Ram Sevikas are still being honoured by the people of Ayodhya, sin..
RAMAYANA IN SHORT FORM
1.1 THE BIRTH OF RAMAAyodhya was a magnificent city on the banks of the river Sarayu in Kosala Country. The people of the city lived a happy and contented life as they were ruled by a wonderful king called Dasharatha. He cared for his people very deeply. King Dasahratha had three wives, Kaushalya, Sumitra and Kaikeyi. Kaushalya was the eldest queen. Though the king loved all his wives deeply, it was Kaikeyi, his youngest queen who was his favourite.But in spite of leading such a good life. Dasahratha was still an unhappy man.This was because he had no children. He was getting old and..
శ్రీరాముడు సకల గుణాభిరాముడు
శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు... సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు...చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను ..
Ayodhya Ram Mandir
శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు! అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా ఒక్కరోజే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల వి..
Let’s Cheerfully Welcome  Sri Baalarama  To Ayodhya
Let’s cheerfully welcome Sri Baalarama to Ayodhya, and now the talk of the entire world is only about Lord Baalarama (Child Rama), who has been installed in the Ayodhya Temple, and the sacred consecration ceremony had been wonderfully held on 22.01.2024 amidst large number of RAM devotees! Hereafter, the auspicious Ayodhya Ram Mandir will be treated as a ‘VERY SPECIAL TEMPLE’ in the entire world, since the powerful, youthful and delightful idol of Lord Baala Rama was installed. The idol was made depicting lord Rama as a smiling attractive five-year-old boy. Now the pictures of the ..
శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు
శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు1. ఆలయం సాంప్రదాయ నాగర్ శైలిలో ఉంది.2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.3. ఆలయం మూడు అంతస్తులు, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.4. ప్రధాన గర్భగుడిలో, భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.5. ఐదు మండపాలు (హాల్) - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు.6. దేవతలు, మరియు దేవతల విగ్రహాలు స్తంభాలు మరియు గోడలను అలంకరించాయి.7..
రామాయణం‌ 108 ప్రశ్నలు
రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?= వాల్మీకి.2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?= తమసా నది.4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?=24,000.5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?=కుశలవులు.6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?=సరయూ నది.7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?=కోసల రాజ్యం.8. దశరథ మహారాజుకు ఆం..
Ram Mandir Inauguration Details
అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలురామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..మొదటి రోజు (జనవరి 16)నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.రెండవ రోజు (జనవరి 17)రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు ..
Showing 1 to 8 of 8 (1 Pages)