Article Search
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
శ్రీమద్భాగవతం
లో చాలా క్లుప్తంగా వివరింపబడిన
రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు
ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం....1.
దేవీభాగవతం
:
నవమ
స్కంధంలో గోలోకం గురించి
ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి
ప్రకృతి పురుషుల రూపంగా
ఉన్నారో వివరిస్తుంది.
రాధాదేవి
శ్రీకృష్ణ ప్రాణాధిక,
అలాగే
శ్రీకృష్ణుడు లేని రాధ లేదు.
వారినుండే
బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు,
ద్విభుజ
కృష్ణుని నుండి చతుర్భుజ
నారాయణుడు ఎలా ఉద్భావించాడో
వారినుండి వివిధ బ్రహ్మాండాలు
ఎలా విస్తరించాయో,
లక్ష్మీ,
గంగా,
సరస్వతీ,
తులసీ
ఉద్భవం వంటి వివిధ రోమాంచక
ఘట్టాలన్నీ నవమస్కంధం
వివరిస్తుంది.
శ్రీకృష్ణుని
శక్తి ర..
దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు. కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు. కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.&..
కృష్ణాష్టమి సందర్భంగా...రోజుకో ఆలయ విశేషం తెలుసుకుందాం....హంసలదీవి పుణ్యక్షేత్ర విశేషాలు...శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం. పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయ..
కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తి..
సంకటహర
చతుర్థి,
పాటించాల్సిన
నియమాలు వినాయకుడి అనుగ్రహం
కోసం ఈ రోజు ఉపవాసం ఎలా పాటించాలో
తెలుసుకోండి
సంకష్ట
చతుర్థి నాడు ఉపవాసం చేయడం
ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి
ఉంది.
విఘ్న
నాశకుడైన గణేశుని అనుగ్రహాన్ని
పొందేందుకు సంకష్ట చతుర్థి
ప్రత్యేకమైన రోజు.
ఈ
రోజున ఉపవాసం,
నిత్య
పూజలు చేయడం వల్ల అన్ని రకాల
సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
సంకష్ట
చతుర్థి నాడు ఉపవాసం చేయడం
ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి
ఉంది.
విఘ్న
నాశకుడైన గణేశుని అనుగ్రహాన్ని
పొందేందుకు సంకష్ట చతుర్థి
ప్రత్యేకమైన రోజు.
ఈ
రోజున ఉపవాసం,
నిత్య
పూజలు చేయడం వల్ల అన్ని రకాల
సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
సంకష్ట..
IntroductionGod
contains very good qualities, he is highly efficient, intelligent and
powerful person, but sometimes, mostly in his child form, he used to
pretend as if he seems to be very “INNOCENT”. If we see
the child pictures of Lord Krishna and Muruga, they appear very
awesome. The real nature of god is of very soft, polite and gentle!
But due to our own problems, sometimes we used to consider him as a
dreaded demon!
The
great Shaivite Saint, Sri Sundarar, in one of his songs, describes
Lord Shiva as a huge demon! He comments on him like that, since for
the eyes of the wrong d..
IntroductionSimilar
to Gopikas, who are the female cowherd friends and the close
associates of Lord Krishna, Gopalas are the male cowherd friends, and
they used to surround Lord Krishna most of the day, especially during
his childhood days. They used to joyfully spend their time with
Krishna by the way of playing, conversing with him, and by having
delicious butter, butter made snacks and fruits for their
consumption. They are the herders and they daily used to take the
cows to make it to graze in the grass fields.Since
the Yadava friends of Lord Krishna are herders, they are known as..
ఫిబ్రవరి 16వ తేదీ గురువారం విజయ ఏకాదశి సందర్భంగా...విజయం తథ్యంమాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని "విజయ ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారిని విజయం వరిస్తుంది, పాపాలు తొలగి పునీతులవుతారని శ్రీకృష్ణుడు యుధిష్టిర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే విజయ ఏకాదశి విశిష్టత గురించి తెలపమని నారదుడు కోరగా బ్రహ్మ దేవుడు వివరించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి.సీతాదేవిని రావణుడు అపహరించుకు పోయిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక శ్రీరాముడు దిగులు పడ్డాడు. ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటీ అని అడిగాడు. అప్పుడా ఋషి ఈ విధంగా వివరించాడు.ఏకాదశి ముందు రోజు అనగా దశమ..
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి : తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు..
మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది.భీష్ముని జననం:ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కా..
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపి..
IntroductionRecently
we would have read in the social medias, that Lord Surya, the sun god
chants the “OM” Mantra from the Surya Mandala, the divine
abode of Lord Surya, likewise, the great Vishnu devotee Sri Dhruva
also still chants the great Vishnu Mantra, “OM NAMO NARAYANA”,
from his Dhruva Mandala, and these details were mentioned in the Holy
Text, Srimad Bhagavatham. Even sometimes I used to think, how come a
child has become a powerful star on the skies just by meditating the
god only for a few months! But actually it is not like that! Vishnu
Bhakti was mixed up in the blood of ..
కృష్ణా పుష్కరాలు
పుష్కర స్నాన విధులు ?
పుష్కర పిండప్రదాన విధులు ?
పుష్కరాల 12రోజులలో చేయవలసిన దానాలు ?