Article Search

తిరుప్పావై పాశురము - 22 

 

భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీరాభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదలివేసి, నీ మంచము దగరికి వచ్చి, దేవరవారి దయకై కాచుకొని వున్నవారివలె, మేమూ గుంపుగా వచ్చి నీ దివ్యసన్నిధిలో నిలిచివున్నాము. కృష్ణా! మువ్వల నోరులాగ, అరవిరిసిన ఎఱ్ఱని తామర మొగ్గవలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లనిచూపు మాపై ప్రసరింపజేయుమా! ఓ కన్నయ్య! సూర్యచంద్రులు ఉదయించినట్లుగా

Showing 1 to 1 of 1 (1 Pages)