February 2016

 మాఘమాస గౌరీవ్రత మహత్యం

 
మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించడమే మన సంప్రదాయంలో ఋషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలు ఏమిటో, వాటి వల్ల జన్మజన్మలకు కలిగే నష్టం ఏమిటో వివరంగా తెలపబడింది. 

మాఘమాసస్నాన పుణ్య ఫలితాలను వివరించే కథ ...

పూర్వం ఆంధ్రదేశంలోని ఒక పట్టణంలో సుమంతుడు అనే వాడు ఉండేవాడు. అతని భార్యపేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంట అధర్మపరుడు. అడ్డదారిలో ధనం సంపాదించడమే కాకుండా ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినది అంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఎదో పనిమీద గ్రామం వదిలి వెళ్ళాడు. 

మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...

 

మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు.

 

.owntable span, .owntable a{ background-color: #cc6600; border-radius: 7px; color: #fff; display: block; font-size: 26px; width: 400px; padding: 0 5px; text-align:center; } .owntable td{ border:none;} .owntable span:hover, .owntable a:hover{ background-color:#75C161;}      మాఘమాసం ప్రత్యేకత మాఘమాస స్నానానికి సంబంధించిన కథలు మాఘమాసస్నాన పుణ్య ఫలితాలు మాఘమాస గౌరీవ్రత మహత్యం శ్రీ పంచమి/వసంత పంచమి రథసప్తమి ప్రత్యేకం పరమపవిత్రం భీష్మాష్టమి భీష్మ ఏకాదశి విశిష్ట..

మాఘమాసం ప్రత్యేకత

చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం.'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మృకుండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

పరమపవిత్రం భీష్మాష్టమి

 

మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు. 

 

భీష్మ ఏకాదశి విశిష్టత ?

 

పగలుశుక్లపక్షంఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడుమాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజుభీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడుభీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు

Showing 11 to 17 of 17 (2 Pages)