Stotras

పుత్ర సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం ...
శ్రీమంమాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శూభ్రాం శుభాం సుప్రభాం
ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా?
ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుంది. అదేమిటంటే రాహు దోషం తొలగిపోవడం. అదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడు. అప్పుడు ఆంజనేయస్వామి,
ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం :
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీస్ముఖ పజ్కజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ .
శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ - మార్కండేయకృత
నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం !
ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ !!
శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ స్తోత్రమ్
సమశ్రియై లోకదాత్ర్యై బ్రంహమాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః
తాత్పర్యంతో ఆదిత్య హృదయం
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణునిపై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలిసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంభోధించెను.
వెండి దీపాలతో ఆరాధన, ఫలితాలు
ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనసులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?.
పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?
శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం య మోక్షం