Article Search
INTRODUCTIONThe Ram Sevikas are the female devotees of Lord Rama, who consider Lord Rama
as everything for them. They have dedicated their entire life towards praising
him, thinking about him and worshipping him whole heartedly. During
the Treta Yuga, The female divine attendants of Lord Rama were blessed
by him, to be born as Ram Sevikas in this Kali Yuga! After being born in Ayodhya, as Ram Sevikas,
they remain in the thoughts of Lord Rama for most of the time, and they used to
spend their time cheerfully.Ram Sevikas are still being honoured by the people of Ayodhya,
since ..
సత్యసంధః శ్రీమద్రామాయణం
లోని కథమునివేష
ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు
శరభంగముని ఆశ్రమము చేరిరి.
శ్రీ రాముని
కమనీయ దివ్యమంగళ స్వరూపమును
చూచుచూ శరభంగుడు శరీర త్యాగము
చేసి విష్ణుపదమును చేరెను.
అనంతరము
దండకారణ్యములో నివసించు
మునీశ్వరులందరూ శ్రీ రామ
చంద్రుని దర్శనార్థం శరభంగ
ముని ఆశ్రమమునకు వచ్చినారు.ఆ
మునీంద్రులను చూచి మాయామానుష
రూపుడైన శ్రీ రాముడు సీతా
లక్ష్మణ సమేతంగా వారందఱికి
సాష్టాంగ ప్రణామములు చేసెను.
ఆ మునులు
సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని
స్తుతించి సమస్త ముని ఆశ్రములు
చూచి వారిని అనుగ్రహించమని
కోరిరి.
మునీంద్రుల
వెంట సీతారామలక్ష్మణులు
తపోవనములను చూచుటకు బయలుదేరిరి.
ఆ..
శ్రీ రామనవమి పూజావిధానముప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః....... దిగ్భాగే, శ్రీశైలస్య...... ప్రథేశే, గంగాగో..
శ్రీ
రామచంద్రాష్టకం
సుగ్రీవమిత్రం
పరమం పవిత్రం సీతాకళత్రం
నవమేఘగాత్రమ్ |
కారుణ్యపాత్రం
శతపత్రనేత్రం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౧
||సంసారసారం
నిగమప్రచారంధర్మావతారం
హృతభూమిభారమ్ |
సదా
వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౨
||లక్ష్మీవిలాసం
జగతాం నివాసం లంకావినాశం
భువనప్రకాశమ్ |భూదేవవాసం
శరదిందుహాసం శ్రీరామచంద్రం
సతతం నమామి ||
౩మందారమాలం
వచనే రసాలంగుణైర్విశాలం
హతసప్తతాళమ్ |క్రవ్యాదకాలం
సురలోకపాలంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౪
||వేదాంతగానం
సకలైస్సమానంహృతారిమానం
త్రిదశ ప్రధానమ్ |గజేంద్రయానం
విగతావసానంశ్రీరామచంద్రం
సతతం నమామి ||
౫
||శ్యామాభిరామం
నయనాభిరా..
ఉగాది
నుంచి శ్రీరామ నవమి వరకు..
చైత్ర
శుద్ధ పాడ్యమి నుంచి…అంటే
‘ఉగాది’ నుంచి మనకు నూతన
సంవత్సరం ప్రారంభమవుతుంది.
అలాగే
ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు
మొదలవుతుంది.
ఈ
వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత
ఉంది.
శిశిరంలో
….
ఆకులు
రాల్చి సర్వస్వం కోల్పోయిన
ప్రకృతికాంత…నవ పల్లవాలతో
చిగిర్చి ,
పూల
సోయగాలతో కనువిందులు చేస్తూ
,
సుగంథాల
సేవలతో ప్రకృతి పురుషునకు
మకరందాల విందులు అందించే..
ఈ
వసంతఋతువు అంటే గుణరహితుడైన
ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే.
అందుకే…
‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో
చెప్పాడు పరమాత్ముడైన
శ్రీకృష్ణుడు.
అనంతమైన
కాలంలో ,
కేవలం
ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు
ఉండే ఈ వసంతఋతువు..
శ్రీరాముడు
సకల గుణాభిరాముడు రాఘవుడు...
ఇన్ని
నామాంతరాలు ఉన్న ఆ దశరథ
రాముడు...
ఆ
రోజున తెల్లవారుజామునే
మేల్కొన్నాడు...
సరయూ
జలాలలో అభ్యంగన స్నానం
ఆచరించాడు...
అల్లలాడుతున్న
అలకలను సరిచేసుకున్నాడు...
సూర్య
వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం
ధరించాడు రవికులుడు...చల్లని
వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు
నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు
ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని
వేలికి ధరించాడు...
తన
పట్టాభిషేక సమయానికి సిద్ధం
చేయించిన వస్త్రాలు ధరించాడు..
నాడు
భరతుడు సింహాసనం మీద ఉంచి
పరిపాలన కొనసాగించిన పాదుకలలో
పాదాలుంచాడు...
బాల్యంలో
చందమామ కావాలి అని మారాము
చేసినప్పుడు అద్దంలో చందమామను
..
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || మాతా రామో మత్పితా రామచంద్రః |స్వామీ రామో మత్సఖా రామచంద్రః |సర్వస్వం మే రామచంద్రో దయాళుః |నాన్యం జానే నైవ జానే న జానే ||దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |ఆరుహ్య కవితాశాఖాం వందే..
శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు! అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా ఒక్కరోజే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల వి..
Let’s
cheerfully welcome Sri Baalarama to Ayodhya, and now the talk of the
entire world is only about Lord Baalarama (Child Rama), who has been
installed in the Ayodhya Temple, and the sacred consecration ceremony
had been wonderfully held on 22.01.2024 amidst large number of RAM
devotees!
Hereafter,
the auspicious Ayodhya Ram Mandir will be treated as a ‘VERY
SPECIAL TEMPLE’ in the entire world, since the powerful,
youthful and delightful idol of Lord Baala Rama was installed. The
idol was made depicting lord Rama as a smiling attractive
five-year-old boy. Now the pictures of the ..
శ్రీ
రామ జన్మభూమి మందిర్ విశేషాలు1.
ఆలయం
సాంప్రదాయ నాగర్ శైలిలో
ఉంది.2.
మందిరం
పొడవు (తూర్పు-పడమర)
380 అడుగులు,
వెడల్పు
250
అడుగులు,
ఎత్తు
161
అడుగులు.3.
ఆలయం
మూడు అంతస్తులు,
ఒక్కో
అంతస్తు 20
అడుగుల
ఎత్తుతో ఉంటుంది.
దీనికి
మొత్తం 392
స్తంభాలు
మరియు 44
తలుపులు
ఉన్నాయి.4.
ప్రధాన
గర్భగుడిలో,
భగవాన్
శ్రీరాముని చిన్ననాటి రూపం
(శ్రీరామ్
లల్లా విగ్రహం)
మరియు
మొదటి అంతస్తులో శ్రీరామ్
దర్బార్ ఉంటుంది.5.
ఐదు
మండపాలు (హాల్)
- నృత్య
మండపం,
రంగ
మండపం,
సభా
మండపం,
ప్రార్థన
మరియు కీర్తన మండపాలు.6.
దేవతలు,
మరియు
దేవతల విగ్రహాలు స్తంభాలు
మరియు గోడలను అలంకరించాయి.7..
రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?= వాల్మీకి.2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?= తమసా నది.4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?=24,000.5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?=కుశలవులు.6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?=సరయూ నది.7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?=కోసల రాజ్యం.8. దశరథ మహారాజుకు ఆం..
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్శ్లో!! రామం రత్నకిరీట కుండలధరం కేయూరహారాన్వితం! సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుమ్! సుగ్రీవాది సమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా! విశ్వామిత్ర పరాశరాది మునిభి స్సంస్తూయమానం భజే !! చ. క్షితిసుత వామభాగమునఁ జేరి వసింప వసిష్ఠ కౌశికా ద్యతతులు ప్రస్తుతిఁప రవి జాదివలీముఖు లెల్లఁ గొల్వఁగాఁ బ్రతన కిరీటకుండల వి భాసితసుందరధన్యమూర్తి యై వితతమృగేంద్ర పీఠమున వేడుక నొప్పెడురాము నెన్నెదన్.రత్నములతోడి కిరీటమును కుండలములను ధరించినవాఁడును, బాహు పురులతోను ముత్యాలహారములతోను, సీత చేత నలంకరింపఁబడిన యెడమభాగముగలవాఁడును, సాటిలేనివాఁడును, సింహాసనమునం దున్నవాఁడును, అపరి..
In
general terms Ananda Ramayana means “The joyful divine epic
Ramayana”. If reading the great epic Ramayana itself, is considered
to be like that of tasting the divine nectar from the heaven, then if
we read the holy text, Ananda Ramayana, we could feel as if we have
tasted the entire quantity of the divine nectar available in the
heaven!
Ananda
Ramayana is a divine text
written in Sanskrit and it is believed to have been written by an
unknown author during the 15th century AD. Though this wonderful text
has received only a small attention from the learned scholars, yet,
it ..
హనుమంతుడు మాత్రమే చేయగలిగిన ఆరు పనులుహనుమంతుడు శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీ రాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్ధం, ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివ పురాణం చెబుతుంది.రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం.#భారీ_సముద్రాన్ని_దాటడం :హనుమంతుడు, అంగధుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే ..