DharmaSandhehalu

నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే ? సూచనలు ?

హిందూధర్మాన్ని అనుసరించి భక్తులు దేవీదేవతలకు వివిధ రకాల వత్తులు, దీపాలు వెలిగిస్తారు. ఆవునెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె, గానుక నూనె, ఉసిరి దీపాలు, పిండి దీపాలు, ప్రమిద దీపాలు, కుందు దీపాలు ఇలా మొదలైన వాటితో దీపాలు వెలిగిస్తారు

ఏ ఆకులపై దీపాలు వెలిగించకూడదు ...?

నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో తమలపాకులపై కర్పూరం లేదా వత్తులు పెట్టి వెలిగించి వదలకూడదు.

నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ?

హిందువులు తమ ఇళ్ళలో దేవీదేవతల ముందు దీపాలను వెలిగిస్తుంటారు. కొందరు నూనెతో వెలిగిస్తే మరొకొందరు నేతితో వెలిగిస్తుంటారు. నేతితో దీపాలను వెలిగిస్తే లభించే లాభాలు …

జన్మ రాశుల ప్రకారం ఎవరిని పూజించాలి ?

మీన రాశి : ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆవునేతి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేసిన తరువాత...

లక్ష్మిదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుంది ?

 

పచ్చని తోరణాలు, ఎంతో అందమైన ముగ్గులు, మంగళవాయిద్యాలు, దీపం, దైవం వున్నచోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది. పరధనం, పరస్త్రీని, పరుల సొత్తును తృణంగా భావించే వారింట ఆ జగన్మాత నివసిస్తుంది. జీవనదులను, నిండు సరస్సులను, గోవు తోకయును, గోధూళియందును, బిల్వం, తులసి, అశ్వత్థం, మరువం, చంపకం, పారిజాతం, పద్మం...

కృష్ణా పుష్కరాలు

పుష్కర స్నాన విధులు ?

పుష్కర పిండప్రదాన విధులు ?

పుష్కరాల 12రోజులలో చేయవలసిన దానాలు ?

పుట్టిన రోజునాడు చదవవలసిన శ్లోకం 


పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది.

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు ...

♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ

కొబ్బరినూనెతో దేవుని ఎదుట దీపాలు వెలిగిస్తే ...?

 

► శ్రీమహాలక్ష్మీదేవి ఎదుట ప్రతి రోజూ కొబ్బరినూనెతో దీపం వెలిగించి, పంచదార, కొబ్బరి నైవేద్యంగా నివేదిస్తారో వారి ఇంట జరిగే ఎటువంటి శుభకార్యాలు అయినా నిర్విఘ్నంగా, అడ్డంకులు లేకుండా శుభప్రదంగా పూర్తి అవుతాయి

శ్రీ మహావిష్ణువును ఏ పూలతో పూజిస్తే ఏం ఫలితాలు ....?

 వైకుంఠవాసి శ్రీమహావిష్ణువును తులసి, తామర, తెల్లని సన్నజాజులు, అవిసెపువ్వులు అర్చన చేసినవారు విష్ణుపదాన్ని పొందుతారు.

 కడిమి పుష్పాలతో పూజించి అర్చించిన వారికి స్వర్గ సుఖాలు కలుగుతాయి. కడిమి పుష్పాలను విష్ణు తలపై రాశిగా పోసి అలంకరించినవారికి          వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది.

Showing 11 to 20 of 48 (5 Pages)