DharmaSandhehalu

దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి ...?

 

ఒక వత్తు                  : ఆదివారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శ్రీమహాలక్ష్మీదేవికి రథసప్తమి మరియు దీపావళి రోజున వెలిగించాలి.

రెండు వత్తులు            : సోమవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శివపార్వతుల పూజ చేసుకోవాలి ముఖ్యంగా శివరాత్రి రోజున

'ప్రదోషకాల' ప్రాధాన్యత ఏమిటి?

 

వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్

వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్

వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత

పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం 

శివపూజ రహస్యాలు - శివపూజ మాసాలవారి సమర్పించవలసిన పూవులు ? శివపూజ రహస్యాలు ?

♦ సువాసనలేని, సుగంధ వాసన కలిగిన పది పుష్పాలను శివలింగానికి సమర్పిస్తే అది శతసహస్ర మాలలతో పూజ చేసినటువంటి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది అని శివ ధర్మ సంగ్రహం అనే దానిలో చెప్పబడింది.

♦ శివుడి పటానికి లేదా శివలింగానికి రోజూ ఒక పువ్వును సమర్పిస్తే 80 లక్షల కోట్ల సంవత్సరాల వరకు దుర్గతి సంభవించదు.

లక్ష్మీ కటాక్షం కోసం పాఠించవలసినవి ...?

లక్ష్మీ సంబంధమైన పూజకు పసుపురంగు బట్టలు వేసుకుని పైన శాలువా కప్పుకోవాలి. పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన చేయాలి. కొన్ని కొన్ని నియమాలు సాధారణ వ్యక్తులు పాఠించేలరు కాబట్టి వారి కోసం కొన్ని సూచనలు ...

దీపావళి రోజున అఖండమైన రావిచెట్టు ఆకును కోసుకుని వచ్చి ఆ ఆకులు పూజాస్థలంలో కాని,

లక్ష్మీదేవికి పాదపూజ చేయవచ్చా?

లక్ష్మీదేవి పాదాలకు పూజ చేయకూడదు అనేది భక్తులలో నెలకొన్న ఒక అపోహ మాత్రమే కానీ లక్ష్మీదేవి పాదాలనే పూజించాలని అని అంటున్నాయి గ్రంథాలు. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతీబ్రహ్మ విశ్వమంతా వ్యాపించి ఉంటారు. మరి పరమాత్మను అర్చించే సమయంలో ప్రక్కన 

పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?

యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు

గోమతి చక్రాల విశిష్టత ...?

గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి. వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు.

ద్వాదశ రాశులకూ సాయి మంత్రాలు

జన్మరాశి తెలిసినవాళ్ళు ఆరీత్యాగాని, నామనక్షత్రరీత్యాగాని, ఏరాశి జాతకులు - ఆ మంత్రాన్ని జపించడం వలన సాయి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వులవాక్కు, భక్తుల సౌకర్యార్థం ఏరాశివారు ఏ మంత్రం జపించాలో దిగువన ఇస్తున్నాం, వేటిని గురువుల ద్వారాగాని, పెద్దలద్వారగాని ఉపదేశం పొంది జపించడం వలన సత్వర ఫలితాలు సంభవిస్తాయి.

విశేష ధనప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి  పాదాలు

ధనం సంపాదించడానికి మానవులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే సంపాదించిన ధనాన్ని దాచిపెట్టడం లేదా స్థలాల కొనుగోళ్ళు లేదా వడ్డీవ్యాపారం వంటి వాటిపై వెచ్చిస్తూ ఉంటారు. కొందరు లాభపడినా కొంతమందికి అది చేదు అనుభవంగా మిగిలిపోతుంది. ఇంట్లో ధనం ఎక్కువగా నిలబడకపోయినా, అనవసరమైన అప్పులలో ఇరుక్కున్నా, 

Showing 21 to 30 of 48 (5 Pages)