DharmaSandhehalu

ఈ సంవత్సరం ఏ రాశివారు ఏ స్తోత్రం పఠించాలి? ఎవరిని పూజించాలి?

భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. మనిషి జీవితంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది వారి వారి జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీర లక్షణాలు, అరచేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకుని చెప్పబడుతుంది జ్యోతిష్యం.

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ?

శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.

ఏ దేవుడికి ఏ దీపం పెట్టాలి?

వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి. 

Instructions for getting promotion in Job ....?

ఉద్యోగంలో ప్రమోషన్ కోసం సూచన ?

ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని "ఓం చర స్థిర స్వభవాయ నమః'' అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి. 

కుళ్ళిన, ఎండిన గుమ్మంలోని గుమ్మడికాయను మార్చవచ్చా?  

సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్ళకు, ఆఫీసుల గుమ్మాలకు గుమ్మడికాయ కడతారు. సాధారణంగా పధ్ధతి ప్రకారం చెప్పాలి అంటే కట్టిన గుమ్మడికాయ కుళ్ళకూడదు. గుమ్మడికాయ

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడగాలి?

 

మన సంస్కృతిలో భోజనానికి ముందు కళ్ళు కడుక్కోవడం మనం చూస్తూనే వుంటాం ఆచరిస్తూ వుంటాం.

“అన్నం పరబ్రహ్మ స్వరూపం'' అని ఆర్యవాక్యం

ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు, ఆహారాన్ని సక్రమంగా తీసుకొననివానికి ఏ కోరికలు ఉండవు'' అని భగవద్గీతలో చెప్పబడింది. పూర్వకాలంలో

మంగళసూత్రంలోని నల్లపూసల ప్రాధాన్యత ?

 

హిందూ సాంప్రదాయంలో స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీనకాలం నుండి వస్తుంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవి, పవిత్రమైనవిగా భావించడం మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. వివాహ సమయంలో వధువు అత్తింటివారు, ఒక కన్యతో మంగళసూత్రానికి

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం … S.No  ఏ తిథి  అభిషేకం 1 పాడ్యమి  ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి. 2 విదియ   చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. 3 తదియ   ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి...

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?

సూర్యదోషం  తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి

కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.

Showing 31 to 40 of 48 (5 Pages)