Article Search

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి:

ఓం ఆంజనేయాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం హనుమతే నమః

తులసి అష్టోత్తర శతనామావళి:

 

ఓం తులసీదేవ్యై నమః

ఓం సఖ్యై నమః

ఓం భద్రాయై నమః

శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావళి:

ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః

ఓం శీనివాసాయ నమః

ఓం లక్ష్మీపతయే నమః

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:

ఓం వినాయకాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గౌరీపుత్రాయ నమః

 

పుత్ర సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం ...

 

 

శ్రీమంమాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం

స్కందేష్టాం  జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం

సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శూభ్రాం శుభాం సుప్రభాం

ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా

 

ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుందిఅదేమిటంటే రాహు దోషం తొలగిపోవడంఅదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడుఅప్పుడు ఆంజనేయస్వామి,

 

ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?

 

హిందూ సాంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానంఅందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీఆంజనేయస్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరం.
 
ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజిస్తే …
 
ఆంజనేయస్వామికి మాలరూపంలో తమలపాకులను సమర్పిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారువారికోసం ఈ వివరణ 

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం :

 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీస్ముఖ పజ్కజపద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ .

శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ మార్కండేయకృత

 

నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం !

ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ !!

 

శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ స్తోత్రమ్

 

 

సమశ్రియై లోకదాత్ర్యై బ్రంహమాత్రే నమోనమః

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః

 

తిరుప్పావై పాశురము - 30 

 

ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపజేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చివారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకులకొరకును, భగవద్దాస్యమును తమకొరకు పొందిరి. 

తిరుప్పావై పాశురము -29 

 

బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్న చోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవులు వలె సుందరములు రమణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వేకరింపకుండుట తగదు. నేను నీనుండి 'పఱ'ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ … ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను.

తిరుప్పావై పాశురము - 28

 

పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకేన్ని లోపములున్నాను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు.

తిరుప్పావై పాశురము - 27 

 

తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను.

Showing 589 to 602 of 842 (61 Pages)