Article Search
Sri
Veerabhadra Temple ,LEEPAKSHILeepakshi
Veerabhadra temple is
a temple located
in the Lepakshi,
in the state of Andhra
Pradesh.
The temple is dedicated to Veerabhadra,
a fierce form of Shiva.This
temple was built during16th century AD, and it was built in
the Vijayanagar
style of
art and architecture, and this temple is one of the preserved
ancient monuments
and it is
considered to be one of the most sacred temples in Andhra Pradesh.
The wonderful paintings reflect the divine characters placed from the
epics Ramayana, M..
తెలుగు
అక్షరమాల లోని ప్రతి అక్షరం
తో పరమేశ్వరుని స్తుతించే
శివ
అక్షరమాలా స్తోత్రం..
సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||
అద్భుతవిగ్రహ
అమరాధీశ్వర,
అగణితగుణగణ
అమృతశివ
ఆనందామృత
ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ
|
ఇందుకళాధర
ఇంద్రాదిప్రియ,
సుందరరూప
సురేశశివ
ఈశసురేశమహేశ
జనప్రియ,
కేశవసేవిత
పాదశివ ...
సాంబ |ఉరగాదిప్రియ
భూషణ శంకర,
నరకవినాశ
నటేశశివఊర్జితదానవనాశ
పరాత్పర,
ఆర్జిత
పాపవినాశశివ
ఋగ్వేదశ్రుతి
మౌళి విభూషణ,
రవిచంద్రాగ్ని
త్రినేత్రశివ
ౠపమనాది
ప్రపంచ విలక్షణ,
తాపనివారణ
తత్వశివ ..
| సాంబ |లింగస్వరూప
సర్..
శ్రీ
మేధా దక్షిణామూర్తి రూపు
ఉన్నత విద్య కొరకు,
పిల్లలకు
చదువు పట్ల ఆసక్తి,
జ్ఞాపకశక్తి
పెరిగి పరీక్షలలో విజయం
చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి
రూపు
శివ
జ్ఞాన స్వరూపుడు మేధా
దక్షిణామూర్తి,
విష్ణు
జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు.
వీరిద్దరూ
జ్ఞాన స్వరూపులే.
జ్ఞాన
ప్రదాతలే .ఇక
విద్యల గురించి వేరే చెప్పనక్క
ర్లేదు.
దక్షిణామూర్తి
స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని
కూడా కలిగిస్తుందని పెద్దలు
చెబుతారు
గురవే
సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ
దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ
గురువు సంసారమనే రోగంతో
బాధపడుతుతన్న వారికి వైద్యుడు,
అన్ని
విద్యలకూ ..
సోమవారం
శివపూజ …శివానుగ్రహంశివపూజకు
ఎంతో ప్రధానమైనది సోమవారం,
శివానుగ్రహానికి
నెలవైందని సంప్రదాయం
చెబుతోంది..!రుద్రుడి
రౌద్రం దుష్టశక్తులను
దునుమాడుతుంది,
సాధుస్వభావులను
కాపాడుతుంది,
శివార్చనలో
శివలింగం ప్రధానం,
లింగం
శివుడికి ప్రతిరూపం,
శివుడు
అభిషేక ప్రియుడు,
అందుకే
నెత్తిమీద గంగను ధరించి
గంగాధరుడయ్యాడు...
పంచభూతాల్లో
భక్తుడు శివుణ్ని
దర్శిస్తాడు...మట్టితో
శివలింగాన్ని రూపొందించుకొని
స్వయంభూలింగంగా భావించి
పూజిస్తారు...జలబిందువుల
రూపంలో లింగాలెన్నో ,
జ్వలిస్తున్న
విస్ఫులింగం భక్తుడికి
శివలింగంలా కనిపిస్తుంది,
అందుకే
అగ్నికి నమస్కరిస్తాడు,
ఆకాశం
అంతా శివలింగ రూ..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న
పెళ్లికి నేతన్న ‘తలపాగా’
మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల
ఆచారం శ్రీశైలం
మల్లన్న కల్యాణానికి ముహూర్తం
ముంచుకొస్తోంది.
పెళ్లికోసం
తలపాగా సిద్ధమైంది.
శివరాత్రి
రోజున చీరాల నేతన్న నేసిన
తలపాగాను చుట్టిన తర్వాతే
పెళ్లితంతు మొదలవుతుంది.
ఈ
అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి
దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం.
ఈ
ఆచారం మూడు తరాలుగా వస్తోంది.
ఇదీ
తంతు..
: ఏటా
శివరాత్రి రోజు శ్రీశైలం
మల్లన్న కల్యాణం జరుగుతుంది.
ఆయనను
వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ
చేస్తారు.
శివరాత్రి
లింగోద్భవ సమయంలో రాత్రి 10
నుంచి
12
గంటల
మధ్య కల్యాణం నిర్వహిస్తారు.
ఇందుకు
గాను చీరాలలో తయారు చేసిన
చేనేత వస్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ ! ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
మాస
శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి
తిథి శివునికి సంబంధించిన
తిథి అని అందువలన పరమ శివుని
తిథి అని అంటారు.
నెలకు
రెండు సార్లు త్రయోదశి తిథి
వస్తుంది.
శుక్ల
పక్షంలో ఒక త్రయోదశి,
కృష్ణ
పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది.
కృష్ణపక్షంలో
వచ్చే త్రయోదశి తిథితో కూడిన
చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష
శివరాత్రి లేక మాస శివరాత్రి
అంటారు.
మాస
శివరాత్రి నెలకు ఒకసారి
వస్తుంది.శివరాత్రి
అనగా శివుని జన్మదినం (లింగోద్భవం)
అని
అర్ధం.
శివుని
జన్మ తిథిని అనుసరించి ప్రతి
నెలా జరుపుకునేదే మాస
శివరాత్రిమాస
శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు
లయ కారకుడు లయానికి (మృత్యువునకు)
కారకుడు
..
పరమశివుడు
చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు?
శివుని
తల్చుకోగానే తల మీద చంద్రవంకతో,
మెడలో
ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది.
ఇంతకీ
ఈ పరమశివుడు చంద్రశేఖరుడు
ఎలా అయ్యాడు?
అంటే
ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.దత్తాత్రేయుని
సోదరుడుచంద్రడు,
పరమపతివ్రత
అనసూయాదేవి సుతుడు.
దత్తాత్రేయునికి
సోదరుడు.
స్వయంగా
మహాశక్తిసంపన్నుడు.
అందుకే
భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు
అధిపతిగా మారాడు.
ఆఖరికి
మనిషి మనస్సుని శాసించేవాడిగా
జ్యోతిషంలో స్థానాన్ని
పొందాడు.
అలాంటి
చంద్రునికి తన కుమార్తెలను
ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు
బ్రహ్మకుమారుడైన దక్షుడు.
ఆ
దక్షునికి ఒకరు కాదు ఇద్దరు
కాదు 27
మంది
కుమార్..
ఓం
శ్రీ గురు దక్షిణామూర్తయే
నమఃగురవే
సర్వలోకానాం భిషజే భవ
రోగిణాంనిధయే
సర్వవిద్యానాం దక్షిణామూర్తయే
నమఃసదాశివుని
విశ్వగురువుగా చూపే రూపమే
దక్షిణామూర్తి.
ఈయన
సదా తాదాత్మైకతలో ఉంటూ తన
శిష్యులకు పరావాక్కు (అనగా
మాంస శ్రోత్రములకు వినబడని
వాక్కు)
తో
బోధిస్తూ ఉంటారు.దక్షిణామూర్తి
=
“దక్షిణ”
+
“అమూర్తి”స్వరూపములేని
/అవ్యక్తస్వరూపుడైన
పరమేశ్వరుడు.
అయితే
మనం చూసున్న ఈ వివిధ రూపాలలో
దర్శనమిస్తున్న దక్షిణామూర్తి,
యోగులు/ఋషులు
తమ తమ ఉపాసనలలో దర్శించిన
రూపాలు.ఈ
రూపాలే వారు మనకి అందిస్తే
ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని
పూజించుకొంటున్నాము.సాధారణంగా
మనకు తెలిసిన/చూసిన
దక్షిణామూర..
సోమవారం శివపూజ …... శివానుగ్రహం*శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!*రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...*మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...*జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.*శబ్దం ఆకాశానిక..
Introduction
Arulmigu
Papanasanathar Temple is
situated in Papanasam
village in Tirunelveli
district, Tamil
Nadu,
and this temple is dedicated to Lord Shiva.
Here Lord Shiva is worshipped as Papanasanathar (The one who removes
our sins) and his consort Ma Parvathi is
worshipped as Ulagammai (The Universal Mother Goddess).The
temple was built by a Pandya King, and it was subsequently repaired,
renovated and extended by the Vijayanagar and
Nayak Kings during 16th century AD. The temple contains nice
sculptures which represents the..
Introduction
Guardian
deities are those wonderful deities who are considered to be the
powerful aspects of the almighty. The details of some of the powerful
guardian deities Temples are as follows:-1.
Ma Pechi Amman temple is one of the oldest temples in Coimbatore.
The contact details of Pechi Amman Temple are
as follows:AddressMa
Pechi Amman templeChenniyur.Coimbatore
– 642109.Phone: 096887
93625This
temple is believed to have been built by the great king, Sri Karikala
Peruvalathan during his life time. Ma Shakti Devi, who is in the form
of Ma Pechi Amman, properly ..
ఓం నమః శివాయ. ...మిళనాడు లోని రమేశ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం.ఇ శివాలయం మొట్ట మొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం ఙరిగింది,ఇక్క డ శివుడు శివలింగ రూపంలో, మరకతరూపంలో, స్పటిక లింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలే..