Article Search
నవరాత్రి పూజా విధానం
రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాం. మరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగా. దుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం . ప్రాణ ప్రతిష్ట చేయు విధానం, ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం.
For More Information View This Link:
https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf
ఉండ్రాళ్ళ తద్దె
ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును
శ్రీసాయిసచ్చరిత్ర
యాభై ఒకటవ అధ్యాయం
శ్రీసాయిసచ్చరిత్రలోని 52,53 అధ్యాయాలను ఇందులో 51వ అధ్యాయంగా పరిగణించాలి. ఇదే చివరి అధ్యాయం. ఇందులో హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యాలు రాశారు.
శ్రీసాయిసచ్చరిత్ర
యాభైవ అధ్యాయం
శ్రీసాయిసచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయం 39వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కాబట్టి. సచ్చరిత్రలో 51వ అధ్యాయాన్ని ఇవ్వడం 50వ అధ్యాయంగా పరిగణలోకి తీసుకోవాలి.
శ్రీసాయిసచ్చరిత్ర
నలభై తొమ్మిదవ అధ్యాయం
వేదాలు, పురాణాలు, బ్రహ్మాన్ని లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అలా అయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువైన సాయిబాబాను ఎలా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే మేలు అని తోస్తుంది
శ్రీసాయిసచ్చరిత్ర
నలభై ఎనిమిదవ అధ్యాయం
ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఎవరో హేమాడ్ పంత్ ను 'బాబా గురువా? లేక సద్గురువా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం సద్గురువు లక్షణాలను హేమాడ్ పంత్ ఇలా వివరిస్తున్నారు.
శ్రీసాయిబాబాసచ్చరిత్ర
నలభై ఏడవ అధ్యాయము
గత అధ్యాయంలో రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని బాబా వర్ణించారు. ఈ అధ్యాయంలో కూడా అలాంటి వృత్తాంతాలను వర్ణించేవి వీరభద్రప్ప మరియు చెన్నబసప్ప కథలు చెపుతాను.
శ్రీసాయిసచ్చరిత్రము
నలభై ఆరవ అధ్యాయము
సాయి పాదాలను నమ్మిన అది పావనం అవుతుంది. ఆయన దర్శనభాగ్యం చేత పాపాలు తొలిగిపోతాయి. కంటికి కనపడని తీగతో భక్తులను కట్టి వుంచి, వారిని అన్ని వేళలా కాపుకాసే దయగల తండ్రి.
శ్రీసాయిసచ్చరిత్ర
ఏడవరోజు పారాయణ (బుధవారము)
నలభై ఐదవ అధ్యాయం
గత మూడు అధ్యాయాలలో బాబా మహాసమాధి గురించి చెప్పాము. వారి భౌతికశరీరం మన దృష్టి నుండి నిష్క్రమించిందిగాని,
శ్రీసాయిసచ్చరిత్రము
43, 44 అధ్యాయాలు
43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీరత్యాగం చేసిన కథనే వర్ణిస్తాయి కాబట్టి వాటిని ఒకచోట చేర్చడం జరిగింది.
శ్రీ సాయిబాబాసచ్చరిత్ర
నలభైరెండవ అధ్యాయం
ఈ అధ్యాయంలో బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతం వర్ణిస్తాము.