Devotional Articles
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైతొమ్మిదవ అధ్యాయము
ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థం ఉంది. కొందరు బాబాకి సంస్కృతం తెలియదని, అది నానాసాహెబు ఛాందోర్కర్ చెప్పింది అనడంతో హేమాడ్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించారు.
శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పై ఎనిమిదవ అధ్యాయము
ఆరవరోజు పారాయణ (మంగళవారము)
గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవం గురించి వర్ణించాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా వంటపాత్ర మొదలైన వాటి గురించి చదువుకుందాము.
శ్రీ సాయిసచరిత్ర
ముప్పై ఏడవ అధ్యాయం
హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన తరువాత చావడి ఉత్సవాన్ని గురించి వర్ణిస్తున్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైఆరవ అధ్యాయము
ఒకరోజు గోవానుండి యిద్దరు పెద్దమనుషులు బాబా దర్శనార్థం వచ్చి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అన్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పై ఐదవ అధ్యాయం
ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ గురించి వర్ణిస్తున్నా. ఇందులో బాబా రెండు విషయాలు పరీక్షింపబడి లోపం లేదని కనుక్కోవడం కూడా చెప్పబడింది.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైనాలుగవ అధ్యాయం
నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో ఒక డాక్టరు ఉండేవారు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయంకాని రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైమూడవ అధ్యాయం
మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాం. వారి కరుణాకటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపజేస్తాయి. మనలోని దుర్గుణాలను పోగొడతాయి
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైరెండవ అధ్యాయం
ప్రారంభంలో హేమాడ్ పంతు, సంసారాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారం దాని వేర్లు పైన కొమ్మలు కింద ఉన్నాయి అన్నారు. దాని కొమ్మలు క్రిందివైపు, మీద వైపు కూడా వ్యాపించి ఉన్నాయి.
శ్రీసాయిసచ్చరిత్ర
ఐదవ రోజు పారాయణ (సోమవారం)
ముప్పై ఒకటవ అధ్యాయం
ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందడం గురించి
శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైవ అధ్యాయం
దయామయుడు, భక్తవత్సలుడు అయిన శ్రీసాయికి నమస్కారం. వారు దర్శనంతోనే భవసాగరాన్ని తరింప చేసి మన ఆపదలను తప్పిస్తారు.
లక్ష్మిదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుంది ?
పచ్చని తోరణాలు, ఎంతో అందమైన ముగ్గులు, మంగళవాయిద్యాలు, దీపం, దైవం వున్నచోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది. పరధనం, పరస్త్రీని, పరుల సొత్తును తృణంగా భావించే వారింట ఆ జగన్మాత నివసిస్తుంది. జీవనదులను, నిండు సరస్సులను, గోవు తోకయును, గోధూళియందును, బిల్వం, తులసి, అశ్వత్థం, మరువం, చంపకం, పారిజాతం, పద్మం...
వినాయక చవితి వ్రత విధానం ...
వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, నీళ్ళతో కడగాలి. తరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడాకులతొ అలంకరించుకోవాలి. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి, పసుపుతో విఘ్నేశ్వరుని చేసి, తమలపాకుల చివర తూర్పు వైపుకుగానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి.
శ్రీకృష్ణాష్టమి
శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా, కలియుగ సంధికాలంలో శ్రీముఖ నామ సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ అష్టమి రోజు అర్థరాత్రి రోహిణి నక్షత్రంలో కంసుడి చెరసాలలో జన్మించాడు. ఇదే రోజున రోహిణి నక్షత్రం కొంతసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. శ్రీకృష్ణుడు చిన్నితనంలో గోకులంలో పెరిగాడు అందుకే గోకులాష్టమి అయ్యింది.
వరలక్ష్మీదేవి వ్రతకథ
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. 'ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెపుతాను వినండి.
ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా, పార్వతీద్వి ఆయన దగ్గరకు వచ్చి 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే